Telangana: ట్రావెల్‌ ఫ్రీ..! ఆడపిల్ల పుడితే 6 నెలలు, గర్భిణులు, బాలింతలకు.. ఆటోవాలా గొప్ప మనసుకు హ్యాట్సాఫ్‌..

పట్టణ పరిధిలో గర్భిణులు, బాలింతల కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే చాలు... రాత్రి పగలు అనే తేడా లేకుండా..వారున్న చోటుకి వెళ్లి మరీ ఆస్పత్రికి తరలిస్తాడు. తిరిగి ఇంటికి చేరుస్తాడు.

Telangana: ట్రావెల్‌ ఫ్రీ..! ఆడపిల్ల పుడితే 6 నెలలు, గర్భిణులు, బాలింతలకు.. ఆటోవాలా గొప్ప మనసుకు హ్యాట్సాఫ్‌..
Free Travel
Follow us

|

Updated on: Sep 07, 2022 | 8:41 AM

Telangana: కుటుంబ పోషణలో పూట గడవడం కష్టంగా ఉన్న ఓ యువకుడు తన సేవా నీరతిని చాటుకుంటున్నాడు. రోజు రోజుకు పెట్రోల్, డిజీల్ ధరలు పెరుగుతుండగా.. అదే రీతిలో రవాణా చార్జీలు సైతం పెరిగిపోతున్నాయి. దీంతో ప్రస్తుత రోజుల్లో గర్భిణులు, బాలింతలకు ఉచిత ట్రావెల్ సౌకర్యం కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన కాం బ్లే సాహెబ్రావు అనే యువకుడు. భైంసా పట్టణ పరిధిలో గర్భిణులు, బాలింతల కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే చాలు… రాత్రి పగలు అనే తేడా లేకుండా..వారున్న చోటుకి వెళ్లి మరీ ఆస్పత్రికి తరలిస్తాడు. తిరిగి ఇంటికి చేరుస్తాడు. అన్ని ధరలు మండిపోతున్న ఇలాంటి టైమ్‌లో అతడు ఇవన్నీ చేస్తున్నాడనేది ఇక్కడ తెలుసుకుందాం..

భైంసా పట్టణంలోని పిప్రికాలనీకి చెందిన కాం బ్లే నాగమణి–రాం దాస్ దంపతుల పెద్ద కుమారుడు సాహెబ్రావు..ఇతడు ఇంటర్ పూర్తి చేసి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏడాది క్రితం తన ఫ్రెండ్ భార్యకు కూతురు పుట్టింది..కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న ఆ చిన్నారిని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించలేకపోవటంతో ఆ పసికందు చనిపోయిందట. జరిగిన సంఘటన సాహెబ్రావ్‌ని కలచివేసింది. తీవ్ర మనోవేదనకు గురైన అతడు..ఇలాంటి కష్టం మరెవరికీ రాకూడదనే ఉద్దేశ్యంతో తన వంతు సాయం చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆటోలో గర్భి ణీలు, బాలింతలను ఉచిత ప్రయాణం అందిస్తున్నాడు. ఏడు నెలలు నిండిన గర్భిణుల నుండి ప్రసవం అయ్యే వరకు ఉచితంగా తన ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తున్నా డు. డెలీవరి అయ్యాక.. ఆడపిల్ల పుడితే ఆరు నెలల పాటు బాలింతలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాడు.

కాం బ్లే సాహెబ్రావుది నిరుపేద కుటుంబం. ఆయన తమ్ము డు చదువుకోలేక ఊర్లో కూలీ పనులు చేస్తుంటాడు. ఆర్థిక పరిస్థితులు కూడా బాగోలేక చెల్లి సైతం చదువు మానేసి ఇంటికే పరిమితమైంది. తాపీ పని చేసే తండ్రి కాం బ్లే రాం దాస్ వయసు పైబడటంతో పనికి దూరమయ్యాడు. తల్లి నాగమణి బీడీలు చూడుతుంది. ఇంతటి పేదరికంలోనూ సాహెబ్రావు అందిస్తున్న సేవలు అభినందనీయం.ఆడ పిల్లలు భారం అనుకోవద్దు.. మహిళను గౌరవించాలని చెబుతున్నా డు. ఆటో వాలాలు మంచి వారని, అందరిలోనూ సేవా భావం పెంపోందించాలనే తన ప్రయత్నమంటున్నాడు సాహెబ్రావు. ఏది ఏమైనప్పటికీ..సాహెబ్రావు అందిస్తున్న ఫ్రీ సర్వీస్‌కు హ్యాట్సా ప్ చెప్పా ల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు