కేంద్రం షాకింగ్ నిర్ణయం.. క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు తప్పనిసరి!

టీమిండియా క్రికెటర్లు కూడా ఇకపై డోపింగ్ పరీక్షలకు హాజరు కావాల్సిందేనంటూ కేంద్ర క్రీడాశాఖ బీసీసీఐకు స్పష్టం చేసింది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. దీనితో క్రికెటర్లు నాడా నిర్వహించే పరీక్షలకు తప్పక హాజరు కావాలి. అయితే గతంలో బీసీసీఐ నాడా తమపై పరీక్షలు చేయరాదంటూ వాదించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి బోర్డు క్రికెటర్లకు ఇన్నాళ్లూ డోప్‌ టెస్టులు నిర్వహిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు క్రీడాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో […]

కేంద్రం షాకింగ్ నిర్ణయం.. క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు తప్పనిసరి!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 09, 2019 | 7:43 PM

టీమిండియా క్రికెటర్లు కూడా ఇకపై డోపింగ్ పరీక్షలకు హాజరు కావాల్సిందేనంటూ కేంద్ర క్రీడాశాఖ బీసీసీఐకు స్పష్టం చేసింది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. దీనితో క్రికెటర్లు నాడా నిర్వహించే పరీక్షలకు తప్పక హాజరు కావాలి. అయితే గతంలో బీసీసీఐ నాడా తమపై పరీక్షలు చేయరాదంటూ వాదించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి బోర్డు క్రికెటర్లకు ఇన్నాళ్లూ డోప్‌ టెస్టులు నిర్వహిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు క్రీడాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఇక ఆటగాళ్లు డోప్ పరీక్షలకు లోను కానున్నారు.

ఇది ఇలా ఉండగా యువ క్రికెటర్ పృథ్వీ షా తాజాగా డోప్ టెస్ట్‌లో విఫలమై.. 8 నెలల సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. డోపింగ్ టెస్ట్‌లో  నిషేదిత డ్రగ్ టెర్బుటలైన్‌‌ను షా తీసుకున్నాడని ఖరారైంది. ఇక పృథ్వీ షా.. తెలియక టెర్బుటలైన్‌ మెడిసిన్‌ తీసుకున్నట్లు చెప్పడం.. ఆ వివరణను బీసీసీఐ పరిగణలోకి తీసుకుని తక్కువ శిక్ష విధించడం జరిగింది. అయితే అంతర్జాతీయ డోపింగ్‌ వ్యతిరేక ఏజెన్సీ గుర్తించిన సంస్థ ద్వారానే డోప్‌ టెస్ట్‌లు నిర్వహించాలని కేంద్రం బోర్డుకు సూచించింది.

మరోవైపు బీసీసీఐ మాత్రం తమ డోపింగ్ టెస్టులు అత్యున్నత ప్రమాణాలతోనే జరుగుతున్నాయని పేర్కోవడం విశేషం. అయితే క్రీడాశాఖ నుంచి ఆదేశాలు రావడంతో టీమిండియా ప్లేయర్స్ ఖచ్చితంగా నాడా డోపింగ్ టెస్టులకు పాల్గొనాల్సిందే. కానీ బీసీసీఐ మాత్రం నాడా పనితీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆందోళన చెందుతోంది.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు