T20 World Cup 2024: పాక్ చేతిలో టీమిండియా ప్రపంచకప్ ఆశలు.. సెమీస్ బెర్త్ దక్కాలంటే ఇలా జరగాల్సిందే!

మహిళల టీ20 ప్రపంచకప్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది . షార్జా వేదికగా ఆదివారం (అక్టోబర్ 14) ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టు టీ20 ప్రపంచకప్ కల దాదాపుగా చెరిగిపోయింది. అయితే అధికారికంగా కాదు. టీమిండియా సెమీస్ చేరుకోవడానికి కొన్ని అవకాశాలున్నాయి.

T20 World Cup 2024: పాక్ చేతిలో టీమిండియా ప్రపంచకప్ ఆశలు.. సెమీస్ బెర్త్ దక్కాలంటే ఇలా జరగాల్సిందే!
Team India
Follow us

|

Updated on: Oct 14, 2024 | 10:56 AM

మహిళల టీ20 ప్రపంచకప్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది . షార్జా వేదికగా ఆదివారం (అక్టోబర్ 14) ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టు టీ20 ప్రపంచకప్ కల దాదాపుగా చెరిగిపోయింది. అయితే అధికారికంగా కాదు. టీమిండియా సెమీస్ చేరుకోవడానికి కొన్ని అవకాశాలున్నాయి. అంటే టీ20 ప్రపంచకప్ భవితవ్యం టీమిండియా భవితవ్యం నేడు పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో తేలిపోనుంది. గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు 8 పాయింట్లు సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు రెండో స్థానం కోసం భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా +0.322 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో ఉంది. అలాగే న్యూజిలాండ్ +0.282 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ నెట్ రన్ రేట్ -0.488తో నాలుగో స్థానంలో ఉంది.

ఇక్కడ, భారత్ (+0.322), న్యూజిలాండ్ (+0.282) సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది, అయితే ఆ జట్టేవరో పాకిస్తాన్ నిర్ణయిస్తుంది. అంటే న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫలితం ఇక్కడ నిర్ణయాత్మకం. న్యూజిలాండ్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే.. నెట్ రన్ రేట్ సాయంతో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒక వేళ న్యూజిలాండ్ గెలిస్తే 6 పాయింట్లతో సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది. టీమ్ ఇండియా ఎలిమినేట్ అవుతుంది.ఒక వేళ న్యూజిలాండ్‌పై భారీ తేడాతో గెలిస్తే పాకిస్థాన్ జట్టు కూడా సెమీస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

సెమీస్ లెక్కలిలా..

  • న్యూజిలాండ్‌పై పాక్ గెలిస్తే భారత్ సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.
  • పాకిస్థాన్‌పై గెలిస్తే న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.
  • న్యూజిలాండ్‌పై 150 పరుగులు చేసి 53 పరుగుల తేడాతో గెలిస్తే పాకిస్థాన్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది .
  • న్యూజిలాండ్ 9.1 ఓవర్లలో లక్ష్యాన్ని (150 పరుగులు) ఛేదిస్తే, పాకిస్థాన్ సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది.

అంటే టీమ్ ఇండియా సెమీఫైనల్ కు అర్హత సాధించాలంటే న్యూజిలాండ్ జట్టు ఓటమి పాలవ్వాలి. అదే సమయంలో పాకిస్థాన్ జట్టు భారీ తేడాతో గెలవకూడదు. ఈ రెండు సందర్భాల్లోనే నెట్ రన్ రేట్‌లో భారత జట్టు రెండు జట్లను అధిగమించి సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పాక్ పైనే టీమిండియా ఆశలు.. సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే
పాక్ పైనే టీమిండియా ఆశలు.. సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే
ఆలయంలో షాకింగ్ ఘటన.. నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన భక్తుడు.!
ఆలయంలో షాకింగ్ ఘటన.. నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన భక్తుడు.!
ఇదేందిది నేనేడా చూడలే !! అచ్చం బోయపాటి ఫిజిక్స్‌ దించేశాడుగా...
ఇదేందిది నేనేడా చూడలే !! అచ్చం బోయపాటి ఫిజిక్స్‌ దించేశాడుగా...
తక్కువ ధరలో యాపిల్‌ కొత్త ఫోన్‌.. త్వరలోనే మార్కెట్లోకి..
తక్కువ ధరలో యాపిల్‌ కొత్త ఫోన్‌.. త్వరలోనే మార్కెట్లోకి..
'ఆస్పత్రిలో ఉన్నప్పుడూ ఎవరూ హెల్ప్ చేయలేదు.. ఇక జబర్దస్త్ చేయను'
'ఆస్పత్రిలో ఉన్నప్పుడూ ఎవరూ హెల్ప్ చేయలేదు.. ఇక జబర్దస్త్ చేయను'
ఇదెక్కడి విడ్డూరం.! 50 ఏళ్లుగా ఎండిన ఎడారిలో వరదలు.!
ఇదెక్కడి విడ్డూరం.! 50 ఏళ్లుగా ఎండిన ఎడారిలో వరదలు.!
నారా వారి ఇంట పెళ్లి బాజాలు.. రోహిత్-శిరీష నిశ్చితార్థం వేడుకలు.!
నారా వారి ఇంట పెళ్లి బాజాలు.. రోహిత్-శిరీష నిశ్చితార్థం వేడుకలు.!
వీడియోస్ లీక్ చేస్తానని అనన్యను బెదిరించిన ఆ స్టార్ హీరో కొడుకు..
వీడియోస్ లీక్ చేస్తానని అనన్యను బెదిరించిన ఆ స్టార్ హీరో కొడుకు..
పెరుగులో ఇవి కలిపి తింటున్నారా.? చాలా డేంజర్‌ అంటోన్న నిపుణులు
పెరుగులో ఇవి కలిపి తింటున్నారా.? చాలా డేంజర్‌ అంటోన్న నిపుణులు
ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర
ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర
ఆలయంలో షాకింగ్ ఘటన.. నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన భక్తుడు.!
ఆలయంలో షాకింగ్ ఘటన.. నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన భక్తుడు.!
ఇదెక్కడి విడ్డూరం.! 50 ఏళ్లుగా ఎండిన ఎడారిలో వరదలు.!
ఇదెక్కడి విడ్డూరం.! 50 ఏళ్లుగా ఎండిన ఎడారిలో వరదలు.!
నారా వారి ఇంట పెళ్లి బాజాలు.. రోహిత్-శిరీష నిశ్చితార్థం వేడుకలు.!
నారా వారి ఇంట పెళ్లి బాజాలు.. రోహిత్-శిరీష నిశ్చితార్థం వేడుకలు.!
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించారా.?
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించారా.?
అందమే పెట్టుబడి.. అబ్బాయిలే టార్గెట్.! ఎలా వలలో వేసుకోవాలో ట్రైని
అందమే పెట్టుబడి.. అబ్బాయిలే టార్గెట్.! ఎలా వలలో వేసుకోవాలో ట్రైని
రోజూ వ్యాయామం చేయలేకపోతున్నారా.. అయితే మీకో గుడ్‌ న్యూస్‌
రోజూ వ్యాయామం చేయలేకపోతున్నారా.. అయితే మీకో గుడ్‌ న్యూస్‌
సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణం.. ఎలాగంటే ?
సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణం.. ఎలాగంటే ?
వాహనదారులకు గుడ్‌న్యూస్..కేంద్రం కొత్త పాలసీ ఇదే
వాహనదారులకు గుడ్‌న్యూస్..కేంద్రం కొత్త పాలసీ ఇదే
స్పా సెంటర్‌ తీరుతో కలెక్టర్‌కు అనుమానం.. తాళాలు పగలగొట్టి చూస్తే
స్పా సెంటర్‌ తీరుతో కలెక్టర్‌కు అనుమానం.. తాళాలు పగలగొట్టి చూస్తే
యూపీఐ లైట్‌ పరిమితి పెంపు
యూపీఐ లైట్‌ పరిమితి పెంపు