Tirumala: 2021లో శ్రీవారిని దర్శించుకున్న కోటి మంది భక్తులు..టీటీడీకి రూ.833 కోట్ల వార్షిక ఆదాయం..
Tirumala: 2021సంవత్సరంలో హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. 2021 లో కూడా కరోనా నిబంధనల నడుమ శ్రీవారి దర్శనాన్ని చేసుకునే అవకాశం టీటీడీ అధికారులు కల్పించారు. ఈ నేపథ్యంలో స్వామివారిని దేశవిదేశాల నుంచి ప్రముఖులతో పాటు అనేక మంది శ్రీవారి భక్తులు దర్శించుకున్నారు. 2021 లో స్వామివారిని దర్శించుకున్న భక్తులు, హుండీకానుకల వివరాల్లోకి వెళ్తే..
Most Read Stories