Tirumala:సకలు శుభాలను ఇచ్చే ముత్యాల పందిరిలో శ్రీనివాసుడి దర్శనం.. బకాసుర వధ అలంకారంలో శ్రీవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుమల పుణ్యక్షేత్రంలో ఇసుక వేస్తె రాలనంత భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వివిధ రూపాల్లో వివిధ వివిధ వాహనాలపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చారు.

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11