బీజేపీనేతల మధ్య చిచ్చు రాజేసిన లింగోజీగూడ డివిజన్‌ బైపోల్‌.. కేటీఆర్‌ను కలిసిన వారిపై బండి సంజయ్ గుర్రు

లింగోజీగూడ డివిజన్‌ ఉపఎన్నిక బీజేపీ నేతల మధ్య వివాదం రాజేసింది. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి బీజేపీ సీనియర్‌ నేతలు...మంత్రి కేటీఆర్‌ను కలవడంపై టీ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ అసహనం వ్యక్తం చేశారు.

బీజేపీనేతల మధ్య చిచ్చు రాజేసిన లింగోజీగూడ డివిజన్‌ బైపోల్‌.. కేటీఆర్‌ను కలిసిన వారిపై బండి సంజయ్ గుర్రు
Telangana Bjp President Bandi Sanjay
Follow us

|

Updated on: Apr 22, 2021 | 3:54 PM

Lingojiguda division by poll: లింగోజీగూడ డివిజన్‌ ఉపఎన్నిక బీజేపీ నేతల మధ్య వివాదం రాజేసింది. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి బీజేపీ సీనియర్‌ నేతలు…మంత్రి కేటీఆర్‌ను కలవడంపై టీ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై నిజనిర్థాణ కమిటీ వేశారు. ఈ కమిటీ పార్టీ సీనియర్‌ నేతలను ఇబ్బంది పెట్టడానికేనంటూ ప్రచారం జోరుగా సాగింది. వాస్తవాలను తెలుసుకోవడానికే కమిటీ వేశామని బండి సంజయ్‌ వివరణ ఇచ్చారు.

రంగారెడ్డి అర్బన్‌ జిల్లా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉపఎన్నిక బీజేపీలోని ముఖ్యనాయకుల మధ్య చిచ్చురేపింది. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి రంగారెడ్డి జిల్లా బీజేపీ కమిటీతోపాటు ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్‌ అభ్యర్థిని పోటీలో పెట్టడంలేదని కేటీఆర్‌ వారితో చెప్పినట్లు సమాచారం.

అయితే, ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సమాచారం ఇవ్వకుండా జరిగినట్లు వార్తలు వచ్చాయి. సోషల్‌మీడియాలో కూడా బండి వర్సెస్‌ ఇతర బీజేపీ నాయకులంటూ విమర్శలు గుప్పించారు. కేటీఆర్‌ను కలవడంపై అసహనంతో ఉన్న బండి సంజయ్‌.. దీనిపై నిజనిర్థాణ కమిటీ వేశారు. అయితే, ఈ కమిటీ సీనియర్‌ నేతలను ఇబ్బంది పెట్టడానికే ఏర్పాటు చేశారనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో బండి సంజయ్‌ వివరణ ఇచ్చారు. కేటీఆర్‌ కలవడానికి దారి తీసిన పరిస్థితులపై వాస్తవాలు తెలుసుకోవడానికి మాత్రమే బీజేపీ రాష్ట్ర పార్టీ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పినట్లు సమాచారం.

లింగోజీగూడలో బీజేపీ బలంగా ఉందని..మరోసారి పోటీ చేయడానికి సిద్ధమైందని బండి సంజయ్ అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రపార్టీకి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు కూడా సమాచారం లేకుండా, విషయాన్ని చర్చించకుండా కేటీఆర్‌ను కలవడంపై బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని బండి సంజయ్‌ ప్రకటించారు. ఇది పార్టీ ప్రయోజనాలను దెబ్బతీయడంతోపాటు తొందరపాటు చర్యగా రాష్ట్రపార్టీ భావిస్తోందన్నారు.

మరోవైపు, ఈ సంఘటన తర్వాత కొన్ని పత్రికలు, మీడియాలో బీజేపీ నాయకులపై తప్పుడు కథనాలను ప్రసారం చేయడాన్ని రాష్ట్రపార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రధానంగా సోషల్‌మీడియాతోపాటు వివిధ ఛానళ్లలో వచ్చిన కథనాలలో ఏ మాత్రం వాస్తవం లేదని బీజేపీ నేతలు కొట్టిపారేశారు.

Read Also…  వింత చెట్లు… వాటిని న‌రికితే బెర‌డ్ల నుంచి ర‌క్తం వ‌స్తుంది. దానితో ఏం చేస్తారంటే..?

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు