నివార్ తుఫాన్ బాధితులకు అండగా దీక్ష చేపట్టిన జనసేన అధ్యక్షుడు ‘పవన్ కళ్యాణ్’ .
తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10 వేలు ఇవ్వాలన్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి డిమాండ్ కు ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా ఈ రోజు తన నివాసంలో ఉదయం 10గం.లకు దీక్షలో కూర్చున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
