AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3: ఇస్రో చంద్రయాన్-3ని దక్షిణ ధ్రువంలో ఎందుకు ల్యాండ్ చేయాలనుకుంటోంది.. జూలై నెలనే ఎందుకు ఎంచుకుంది?

చంద్రయాన్-3 సాయంతో చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశంగా భారత్ అవతరించింది. చంద్రునిపైకి చేరుకున్న తర్వాత ల్యాండర్-రోవర్ భారతదేశ త్రివర్ణ పతాకంతో ఫోటో తీసుకుని ఇస్రోకు పంపనుంది. ఇది ఆగస్టు నాలుగో వారంలో..

Subhash Goud
|

Updated on: Jul 14, 2023 | 7:04 PM

Share
చంద్రయాన్-3 సాయంతో చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశంగా భారత్ అవతరించింది. చంద్రునిపైకి చేరుకున్న తర్వాత ల్యాండర్-రోవర్ భారతదేశ త్రివర్ణ పతాకంతో ఫోటో తీసుకుని ఇస్రోకు పంపనుంది. ఇది ఆగస్టు నాలుగో వారంలో చంద్రుడి ఉపరితలంపై దిగనుంది.

చంద్రయాన్-3 సాయంతో చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశంగా భారత్ అవతరించింది. చంద్రునిపైకి చేరుకున్న తర్వాత ల్యాండర్-రోవర్ భారతదేశ త్రివర్ణ పతాకంతో ఫోటో తీసుకుని ఇస్రోకు పంపనుంది. ఇది ఆగస్టు నాలుగో వారంలో చంద్రుడి ఉపరితలంపై దిగనుంది.

1 / 5
చంద్రయాన్-3 ' LVM-M4 రాకెట్ ద్వారా  కక్ష్యలోకి తీసుకెళ్లింది. దీని 43.5 మీ. ఇది చంద్రయాన్ -3  రోవర్-ల్యాండర్, ఆర్బిటర్‌ను భూమి కక్ష్య దాటికి తీసుకువెళుతుంది.

చంద్రయాన్-3 ' LVM-M4 రాకెట్ ద్వారా కక్ష్యలోకి తీసుకెళ్లింది. దీని 43.5 మీ. ఇది చంద్రయాన్ -3 రోవర్-ల్యాండర్, ఆర్బిటర్‌ను భూమి కక్ష్య దాటికి తీసుకువెళుతుంది.

2 / 5
ఈ జూలైలో చంద్రుడు, భూమి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. చంద్రయాన్-2ని కూడా జూలై 22, 2019న ప్రయోగించారు.

ఈ జూలైలో చంద్రుడు, భూమి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. చంద్రయాన్-2ని కూడా జూలై 22, 2019న ప్రయోగించారు.

3 / 5
ప్రపంచంలోని ఏ దేశం కూడా చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకోలేకపోయింది. అక్కడికి చేరుకున్న మొదటి దేశం భారతదేశం కావచ్చు. కానీ చంద్రుని  ఈ భాగంలో ల్యాండింగ్ చాలా కష్టం. గుంతలతో ఉండటం వల్ల ఎంతో టెక్నాలజీ ఉపయోగించి ప్రచయోగం చేపట్టారు.

ప్రపంచంలోని ఏ దేశం కూడా చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకోలేకపోయింది. అక్కడికి చేరుకున్న మొదటి దేశం భారతదేశం కావచ్చు. కానీ చంద్రుని ఈ భాగంలో ల్యాండింగ్ చాలా కష్టం. గుంతలతో ఉండటం వల్ల ఎంతో టెక్నాలజీ ఉపయోగించి ప్రచయోగం చేపట్టారు.

4 / 5
చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద లోతైన క్రేటర్లలో మంచు అణువుల సంకేతాలు గుర్తించారు శాస్త్రవేత్తలు. చంద్రయాన్-1 భారత్‌కు చంద్రునిపై నీటి జాడలను గుర్తించింది. ఈ ప్రాంతంలో సూర్యరశ్మి చాలా తక్కువగా చేరుతుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నందున, నీరు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. చంద్రునిపై నీటి ఆవిష్కరణ ప్రధాన భవిష్యత్ ప్రాజెక్టులకు మార్గం సుగమం చేస్తుంది.

చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద లోతైన క్రేటర్లలో మంచు అణువుల సంకేతాలు గుర్తించారు శాస్త్రవేత్తలు. చంద్రయాన్-1 భారత్‌కు చంద్రునిపై నీటి జాడలను గుర్తించింది. ఈ ప్రాంతంలో సూర్యరశ్మి చాలా తక్కువగా చేరుతుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నందున, నీరు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. చంద్రునిపై నీటి ఆవిష్కరణ ప్రధాన భవిష్యత్ ప్రాజెక్టులకు మార్గం సుగమం చేస్తుంది.

5 / 5
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?