Colonel Sophia Qureshi: శత్రు మూకలను మట్టుబెట్టిన సోఫియా ఖురేషి ఎవరో తెలుసా..?
పహల్గాం ఉగ్ర దాడికి బదులుగా భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తైంది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడులకు దిగింది. 9స్థానాల్లో 9షార్ట్స్ తో ఉగ్రమూకను మట్టుబెట్టింది. భారత సైన్యం చేతిలో సుమారు 30 మందిని హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత సైన్యం మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించింది. భారత సైన్యంలో ఉన్నత స్థాయి మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషీ (ఇండియన్ ఆర్మీ), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (ఎయిర్ ఫోర్స్) కలిసి మాట్లాడారు. అయితే, ఈ ఆపరేషన్ లో పాల్గొన్న కల్నల్ సోఫియా ఖురేషీ ఎవరో తెలుసా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5