BCCI Central Contracts 2025: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో కీలక మార్పులు.. ఏ ప్లేయర్కి ఎంత జీతం వస్తుందంటే?
2024లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా 2025 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో మార్పులు జరగవచ్చని తెలుస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు పదోన్నతి లభించే అవకాశం ఉండగా, జైస్వాల్, నితీష్ రెడ్డిలకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. పంత్, జడేజా గ్రేడ్ కూడా మారవచ్చు. కేఎల్ రాహుల్, గిల్ ప్రదర్శన ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
