మహాలక్ష్మిరాజయోగంతో మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్యశాస్రం ప్రకారం గ్రహాల కలయిక, సంచారం వలన ఏర్పడే రాజయోగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వీటి ప్రభావం 12 రాశులపై ఉంటుంది. అయితే జూన్ నెలలో శక్తివంతమైన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. దీని వలన నాలు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది అంటున్నారు పండితులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5