AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rameswaram Express: రైల్వే ట్రాక్‌కి క్రాక్.. తప్పిన పెను ప్రమాదం..

ఈరోజు పూతలపట్టు వద్ద రైలు పట్టాకు క్రాక్ ఏర్పడింది. దీనిని ముందుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌కు క్రాక్‌ను గుర్తించింది రైల్వే సిబ్బంది. అదే సమయంలో రామేశ్వరం నుంచి తిరుపతికి వెళ్తున్న ట్రైన్ నెంబర్ 16780 రామేశ్వరం ఎక్స్ ప్రెస్‌ను నిలిపి వేశారు. రైల్వే ట్రాక్‌కు వెల్డింగ్ పనులు పూర్తిచేశారు పాకాల రైల్వే సిబ్బంది. మరమ్మత్తుల అనంతరం తిరుపతికి బయలుదేరింది.

Raju M P R
| Edited By: |

Updated on: Nov 27, 2023 | 1:21 PM

Share
రైల్వే ట్రాక్‌కు వెల్డింగ్ పనులు పూర్తిచేశారు పాకాల రైల్వే సిబ్బంది. సుమారు 30నిమిషాలు నిలిపివేసిన రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ మరమ్మత్తుల అనంతరం  తిరుపతికి బయలుదేరింది.

రైల్వే ట్రాక్‌కు వెల్డింగ్ పనులు పూర్తిచేశారు పాకాల రైల్వే సిబ్బంది. సుమారు 30నిమిషాలు నిలిపివేసిన రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ మరమ్మత్తుల అనంతరం తిరుపతికి బయలుదేరింది.

1 / 5
ప్రమాదానికి గురి కాకుండా వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది లోకో పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో లోకో పైలట్ రైలును ఎక్కడికక్కడ నిలిపవేశారు. రామేశ్వరం ఎక్స్ ప్రెస్‌ను మార్గం మధ్యలో ఆపి యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది.

ప్రమాదానికి గురి కాకుండా వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది లోకో పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో లోకో పైలట్ రైలును ఎక్కడికక్కడ నిలిపవేశారు. రామేశ్వరం ఎక్స్ ప్రెస్‌ను మార్గం మధ్యలో ఆపి యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది.

2 / 5
రైల్వే ట్రాక్‌కు క్రాక్‌ను గుర్తించింది రైల్వే సిబ్బంది. అదే సమయంలో రామేశ్వరం నుంచి తిరుపతికి వెళ్తున్న ట్రైన్ నెంబర్ 16780 రామేశ్వరం ఎక్స్ ప్రెస్‌ను నిలిపి వేశారు.

రైల్వే ట్రాక్‌కు క్రాక్‌ను గుర్తించింది రైల్వే సిబ్బంది. అదే సమయంలో రామేశ్వరం నుంచి తిరుపతికి వెళ్తున్న ట్రైన్ నెంబర్ 16780 రామేశ్వరం ఎక్స్ ప్రెస్‌ను నిలిపి వేశారు.

3 / 5
ఈరోజు పూతలపట్టు వద్ద రైలు పట్టాకు క్రాక్ ఏర్పడింది. పూతలపట్టు మండలం పి.కొత్తకోట వద్ద రైలు పట్టాలకు పగుళ్లు వచ్చాయి. దీనిని ముందుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈరోజు పూతలపట్టు వద్ద రైలు పట్టాకు క్రాక్ ఏర్పడింది. పూతలపట్టు మండలం పి.కొత్తకోట వద్ద రైలు పట్టాలకు పగుళ్లు వచ్చాయి. దీనిని ముందుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.

4 / 5
ఈమధ్య కాలంలో అనేక సాంకేతిక కారణాల వల్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించేదుకు రైల్వే శాఖ అనేక ప్రణాళికలు చేపడుతున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు.

ఈమధ్య కాలంలో అనేక సాంకేతిక కారణాల వల్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించేదుకు రైల్వే శాఖ అనేక ప్రణాళికలు చేపడుతున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు.

5 / 5
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం