BSNL: ఇప్పుడు చౌకగా సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్.. టాటా, బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా తర్వాత బీఎస్ఎన్ఎల్ 4G మార్కెట్లోకి ప్రవేశించింది. బీఎస్ఎన్ఎల్ ఆగస్టులో 'మేడ్ ఇన్ ఇండియా' 4G సేవను ప్రారంభించనుంది. 4G సేవను కంపెనీ పరీక్షిస్తోంది. ఇది 40 నుండి 45 Mbps వేగాన్ని అందజేస్తుందని పేర్కొంది. 700 MHz, 2100 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్లపై పరీక్షించింది. నివేదిక ప్రకారం, పంజాబ్లో తన సేవలను ప్రారంభించేందుకు బీఎస్ఎన్ఎల్ టాటా కన్సల్టెన్సీ
Most Read Stories