AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: ఆదిలక్ష్మి దేవి అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై ఊరేగిన శ్రీ అలమేలు మంగ

Tirupati: తిరుమల వెళ్లేవారు తిరుచానూరు పద్మావతిని దర్శించుకుంటారు. శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరిని శ్రీవారి భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు శ్రీ అలమేలుమంగ ముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలో ఊరేగారు.

Tirupati: ఆదిలక్ష్మి దేవి అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై ఊరేగిన శ్రీ అలమేలు మంగ
Photo 8
Follow us
Surya Kala

|

Updated on: Dec 02, 2021 | 1:05 PM