AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: కొత్త సంవత్సరం హ్యాపీగా ఉండాలంటే 5 వాస్తు చిట్కాలు..! ఏంటో తెలుసుకోండి..?

Vastu Tips: కొత్త సంవత్సరం కొత్త ప్రారంభాలు, కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో అభివృద్ది చెందాలని కోరుకుంటారు. దీనికి కొంత అదృష్టం కూడా తోడవ్వాలి. మీరు ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే శుభం జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

uppula Raju
|

Updated on: Dec 27, 2021 | 10:36 AM

Share
ఇంట్లోకి సానుకూల, ప్రతికూల శక్తులు రెండూ ప్రధాన ద్వారం నుంచే వస్తాయి. సానుకూల శక్తిని ఆహ్వానించడానికి, కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండటానికి ప్రధాన ద్వారం దగ్గర స్వస్తిక్‌ చిహ్నం ఉంచండి.

ఇంట్లోకి సానుకూల, ప్రతికూల శక్తులు రెండూ ప్రధాన ద్వారం నుంచే వస్తాయి. సానుకూల శక్తిని ఆహ్వానించడానికి, కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండటానికి ప్రధాన ద్వారం దగ్గర స్వస్తిక్‌ చిహ్నం ఉంచండి.

1 / 5
కుబేరుడు ఉత్తరాన నివసిస్తాడు కాబట్టి ఈ దిశలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఉత్తర దిశలో కుబేరుడి విగ్రహాన్ని పెట్టడం వల్ల మీకు ఎటువంటి ఆర్థిక సంక్షోభం ఉండదు.

కుబేరుడు ఉత్తరాన నివసిస్తాడు కాబట్టి ఈ దిశలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఉత్తర దిశలో కుబేరుడి విగ్రహాన్ని పెట్టడం వల్ల మీకు ఎటువంటి ఆర్థిక సంక్షోభం ఉండదు.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని తీసుకురావడానికి తూర్పు దిశలో మొక్కలను నాటాలి. నూతన సంవత్సరం రోజున మొక్కలకు నీళ్ళు పోయడం వల్ల సంపద, సోదరభావం కలుగుతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని తీసుకురావడానికి తూర్పు దిశలో మొక్కలను నాటాలి. నూతన సంవత్సరం రోజున మొక్కలకు నీళ్ళు పోయడం వల్ల సంపద, సోదరభావం కలుగుతాయి.

3 / 5
ఇంట్లో సంపద, శ్రేయస్సు కోసం ఉత్తర దిశ చాలా ముఖ్యమైనది. చిరిగిన దుస్తులు, చెత్త, విరిగిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ దిశలో ఎప్పుడూ ఉంచవద్దు.

ఇంట్లో సంపద, శ్రేయస్సు కోసం ఉత్తర దిశ చాలా ముఖ్యమైనది. చిరిగిన దుస్తులు, చెత్త, విరిగిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ దిశలో ఎప్పుడూ ఉంచవద్దు.

4 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం రోజు సాయంత్రం ఆలయంలో పూజలు చేసిన తర్వాత గంగాజలం ఇంటి అంతటా చల్లుకోవాలి. ఈ రోజున పూజగదిలో శంఖాన్ని తప్పనిసరిగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని నమ్మకం.

వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం రోజు సాయంత్రం ఆలయంలో పూజలు చేసిన తర్వాత గంగాజలం ఇంటి అంతటా చల్లుకోవాలి. ఈ రోజున పూజగదిలో శంఖాన్ని తప్పనిసరిగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని నమ్మకం.

5 / 5
Follow Us
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?