Money Astrology: రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి వద్దంటే డబ్బు..!
మీన రాశిలో ఈ నెల(మార్చి) 26 నుంచి ఏప్రిల్ 15 వరకు రవి, శనులు మాత్రమే సంచారం చేయడం జరుగుతోంది. ఈ రెండు గ్రహాలు తండ్రీ కుమారులే అయినప్పటికీ బద్ధ శత్రువులు. ఈ గ్రహాలు కలిశాయంటే జాతకుడు ఉచ్ఛ స్థితికైనా వెళ్లడం జరుగుతుంది. లేదా అధోగతి పాలు కావడమన్నా జరుగుతుంది. ఇందులో శనీశ్వరుడు ఐశ్వర్యాన్నిచ్చే అవకాశం ఉండగా, రవి అధికారమిస్తాడు. ప్రస్తుతం కొన్ని రాశులకు ఈ యుతి వల్ల ఉచ్ఛ స్థితి కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృషభం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, కుంభ రాశుల వారు ఈ రెండు గ్రహాల యుతి వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందబోతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us