Srivari Brahmotsavam: శ్రీదేవి భూదేవిలతో కలిసి స్వర్ణ రథం పై ఊరేగిన మలయప్ప స్వామి.. దర్శనంతో భోగభాగ్యాలు లభిస్తాయని నమ్మకం
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం సాయంత్రం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి బంగారు తేరులో పయనిస్తూ భక్తులకు అభయమిచ్చారు.
Most Read Stories