Tirupati: తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. స్వర్ణరథంపై ఊరేగిన స్వామివారు..
Tirumala: వైకుంఠ ఏకాదశి వేడుకలు తిరుమలలో కరోనా నిబంధనల నడుమ ఘనంగా జరిగాయి. వెంకన్నని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజామునే బారులు తీరారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి వేడుకల సందర్భంగా శ్రీవారు స్వర్ణరధంలో ఊరేగుతూ.. భక్తులకు దర్శనమిచ్చారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
