Tirupati: తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. స్వర్ణరథంపై ఊరేగిన స్వామివారు..
Tirumala: వైకుంఠ ఏకాదశి వేడుకలు తిరుమలలో కరోనా నిబంధనల నడుమ ఘనంగా జరిగాయి. వెంకన్నని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజామునే బారులు తీరారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి వేడుకల సందర్భంగా శ్రీవారు స్వర్ణరధంలో ఊరేగుతూ.. భక్తులకు దర్శనమిచ్చారు.
Most Read Stories