Nidhivan Mystery : ఆ పుణ్యక్షేత్రంలో నేటికీ రాధాకృష్ణుల రాసలీలలు.. మర్మం కనిపెట్టడానికి వెళ్లినవారికి కళ్ళు పోయిన వైనం
దేవుడు ఉన్నాడు లేడు ఇది ఎప్పుడు ఆస్తికులు, నాస్తికుల మధ్య జరిగే చర్చ... అయితే దేవుడు ఉన్నాడు అనడానికి మనదేశంలో అనేక అంతు చిక్కని రహస్యాలను నింపుకున్న దేవాలయాలు, ప్రాంతాలు ఉన్నాయి. వీటి మర్మాలను ఛేదించాలని వెళ్లి చాలా మంది తమ జీవితాలను కోల్పోయారు. ఇటువంటి కోవలోకి చెందుతుంది.. మధురలో నిధివన్. ఇక్కడ రాత్రి పూట జరిగే వింతలు ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
