నేడే మృగశిర కార్తె.. అసలు చేపలకు, మృగశిరకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
మృగశిర కార్తె ప్రారంభం అయ్యింది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయడం వలన మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది. దీంతో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. రైతులు విత్తనాలు చల్లి , పొలం పనులు ప్రారంభిస్తుంటారు. ఇక ఇదే కాకుండా మృగశిర కార్తె అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది చేపలు తినడం. కాగా, అసలు ఈ రోజే చేపలు ఎందుకు తింటారు. దీని వెనకున్న రహస్యం, అసలు చేపలకు , మృగశిర కార్తెకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
