ధన కారకుడు గురువు అనుగ్రహం.. ఈ రాశులవారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
Money Astrology: ఈ నెల(ఆగస్టు) 16 నుంచి, అంటే రవి తన స్వక్షేత్రమైన సింహరాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి డిసెంబర్ 16 లోగా మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు తప్పకుండా ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఉంది. వీరు ఇంత వరకూ ఎంత సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ, ఈ నాలుగు నెలల కాలంలో అతి కొద్ది ప్రయత్నంతో మిలియనీర్లు కావడం మాత్రం తప్పకుండా జరుగుతుంది. ధన కారకుడైన గురువు బాగా అనుకూలంగా మారుతుండడంతో పాటు, అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 3 వరకు ఉచ్ఛ స్థితికి కూడా చేరుతున్నందువల్ల వీరి ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలించి కోటీశ్వరులు, అపర కుబేరులు కావడం జరుగుతుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7