IRCTC Tour: టూర్ ప్లాన్ చేస్తున్నారా..? రూ.5 వేల ఖర్చుతో ఈ ఐదు పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు..!

IRCTC Tour: దేశంలోని పర్యాటకుల కోసం IRCTC ఎప్పటికప్పుడు కొత్త టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తుంది. వాటిని మనం తక్కువ ఖర్చులోనే సందర్శించవచ్చు. మరి అలా ఐఆర్‌సీటీసీ ప్రకటించిన టాప్ 5 టూర్ ప్యాకేజీల వివరాలు మనం ఇప్పుడు చూద్దాం..

|

Updated on: Mar 27, 2023 | 7:55 AM

 షిర్డీ, త్రయంబకేశ్వర్ టూర్:  మార్చి 31 నుంచి షిర్డీ, త్రయంబకేశ్వర్ టూర్ ప్రారంభమవుతుంది.4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో మీరు షిర్డీ, త్రయంబకేశ్వర్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు. ఈ టూర్ కోసం మీరు రూ.4200తో బుక్ చేసుకోవచ్చు.

షిర్డీ, త్రయంబకేశ్వర్ టూర్: మార్చి 31 నుంచి షిర్డీ, త్రయంబకేశ్వర్ టూర్ ప్రారంభమవుతుంది.4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో మీరు షిర్డీ, త్రయంబకేశ్వర్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు. ఈ టూర్ కోసం మీరు రూ.4200తో బుక్ చేసుకోవచ్చు.

1 / 5
వైష్ణో దేవి టూర్: వైష్ణో దేవికి వెళ్లే వారి కోసం IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందించింది. మీరు ఈ టూర్ ప్యాకేజీని రూ.3,515తో బుక్ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది.

వైష్ణో దేవి టూర్: వైష్ణో దేవికి వెళ్లే వారి కోసం IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందించింది. మీరు ఈ టూర్ ప్యాకేజీని రూ.3,515తో బుక్ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది.

2 / 5
తిరుపతి టూర్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇంతకంటే మంచి టూర్ ప్యాకేజీ ఉండదు. మీరు ఈ టూర్ ప్యాకేజీని కేవలం రూ.3,800తో బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతుంది.

తిరుపతి టూర్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇంతకంటే మంచి టూర్ ప్యాకేజీ ఉండదు. మీరు ఈ టూర్ ప్యాకేజీని కేవలం రూ.3,800తో బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతుంది.

3 / 5
మధుర/బృందావన్ టూర్: ఈ టూర్ ప్యాకేజీలో IRCTC , మీకు శ్రీ కృష్ణ జన్మభూమి అంటే మధుర, ఇంకా ఆయన నడియాడిన బృందావన్‌లను సందర్శించే అవకాశం ఇస్తుంది. ఈ పర్యటన కూడా మార్చి 31న ప్రారంభమవుతుంది. మీరు ఈ పర్యటనను కేవలం రూ.3300తో బుక్ చేసుకోవచ్చు.

మధుర/బృందావన్ టూర్: ఈ టూర్ ప్యాకేజీలో IRCTC , మీకు శ్రీ కృష్ణ జన్మభూమి అంటే మధుర, ఇంకా ఆయన నడియాడిన బృందావన్‌లను సందర్శించే అవకాశం ఇస్తుంది. ఈ పర్యటన కూడా మార్చి 31న ప్రారంభమవుతుంది. మీరు ఈ పర్యటనను కేవలం రూ.3300తో బుక్ చేసుకోవచ్చు.

4 / 5
వైజాగ్ టూర్: సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంను కేవలం రూ.4,730కే సందర్శించవచ్చు. ఈ పర్యటన మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో భాగంగా మీరు 2 రోజుల బీచ్ లైఫ్‌ను గడపగలరు.

వైజాగ్ టూర్: సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంను కేవలం రూ.4,730కే సందర్శించవచ్చు. ఈ పర్యటన మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో భాగంగా మీరు 2 రోజుల బీచ్ లైఫ్‌ను గడపగలరు.

5 / 5
Follow us
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు