AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలం మల్లన్న ఆలయానికి బంగారు రుద్రాక్ష మాల, హారం విరాళం

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు బంగారు వజ్ర వెండి ఆభరణాలు ఇతర కానుకలు భారీ ఎత్తున భక్తులు సమర్పించుకుంటున్నారు అందులో భాగంగానే తాజాగా ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబీకులు బంగారంతో తయారు చేసిన రుద్రాక్ష మాల, బంగారు హారం కానుకగా సమర్పించారు

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Feb 28, 2026 | 10:34 AM

Share
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు బంగారు వజ్ర వెండి ఆభరణాలు ఇతర కానుకలు భారీ ఎత్తున భక్తులు సమర్పించుకుంటున్నారు అందులో భాగంగానే తాజాగా ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబీకులు బంగారంతో తయారు చేసిన రుద్రాక్ష మాల, బంగారు హారం కానుకగా సమర్పించారు

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు బంగారు వజ్ర వెండి ఆభరణాలు ఇతర కానుకలు భారీ ఎత్తున భక్తులు సమర్పించుకుంటున్నారు అందులో భాగంగానే తాజాగా ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబీకులు బంగారంతో తయారు చేసిన రుద్రాక్ష మాల, బంగారు హారం కానుకగా సమర్పించారు

1 / 5
శ్రీశైలం దేవస్థానానికి బంగారు రుద్రాక్ష రుద్రాక్ష బంగారు హారం విరాళంగా ఇచ్చారు భక్తులు. బాపట్ల కు చెందిన దాతలు మాధవి కుటుంబ సభ్యులు 43 గ్రాముల బంగారు రుద్రాక్ష మాల,30 గ్రాముల బంగారు హారం విరాళంగా స్వామి వారికి అందజేశారు.

శ్రీశైలం దేవస్థానానికి బంగారు రుద్రాక్ష రుద్రాక్ష బంగారు హారం విరాళంగా ఇచ్చారు భక్తులు. బాపట్ల కు చెందిన దాతలు మాధవి కుటుంబ సభ్యులు 43 గ్రాముల బంగారు రుద్రాక్ష మాల,30 గ్రాముల బంగారు హారం విరాళంగా స్వామి వారికి అందజేశారు.

2 / 5
 నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి బాపట్ల మాధవి కుటుంబ సభ్యులు బంగారు రుద్రాక్షమాల,బంగారు హారాన్ని దేవస్థానానికి విరాళంగా సమర్పించారు. వీటిలో 43 గ్రాముల బంగారంతో రుద్రాక్షమాలతో పాటు త్రిశూలం, ఢమరుకం చేయించినట్లు దాత తెలిపారు.

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి బాపట్ల మాధవి కుటుంబ సభ్యులు బంగారు రుద్రాక్షమాల,బంగారు హారాన్ని దేవస్థానానికి విరాళంగా సమర్పించారు. వీటిలో 43 గ్రాముల బంగారంతో రుద్రాక్షమాలతో పాటు త్రిశూలం, ఢమరుకం చేయించినట్లు దాత తెలిపారు.

3 / 5
అలాగే 30 గ్రాముల బంగారంతో  హారాన్ని తయారు చేయించినట్లు వారు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆశీర్వచన మండపంలో దాతలు అధికారులకు అందజేశారు.

అలాగే 30 గ్రాముల బంగారంతో హారాన్ని తయారు చేయించినట్లు వారు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆశీర్వచన మండపంలో దాతలు అధికారులకు అందజేశారు.

4 / 5
అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనంతో శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు ఆలయ పూజారులు దాతలకు అందజేయడం జరిగింది.

అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనంతో శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు ఆలయ పూజారులు దాతలకు అందజేయడం జరిగింది.

5 / 5
Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..