Astrology: ధనుర్మాసంలో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..! ధన, అధికార యోగాలు
ఈ నెల(డిసెంబర్) 16న రవి గ్రహం ధనూ రాశిలో ప్రవేశించడంతో ఈ ఏడాది ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ ధనుర్మాసం జనవరి 14 వరకూ కొనసాగుతుంది. మహా విష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైన ఈ ధనుర్మాసంలో కొన్ని రాశుల వారి మీద లక్ష్మీదేవి తన కటాక్ష వీక్షణాలను ప్రసరించబోతోంది. మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి తప్పకుండా ధన యోగాలు, అధికార యోగాలు, ఇతర శుభ యోగాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశుల వారు ఒక నెల రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం వల్ల తప్పకుండా వారి మనసులోని కోరికలు, ఆశలు నెరవేరడం జరుగుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6