AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Temple: శ్రీశైలం ఘంటామఠం పునరుద్ధరణలో బయటపడిన రాగిరేకులపై శ్రీశైలం ప్రాశస్త్యం.. త్వరలో పుస్తక ఆవిష్కరణ

భారతదేశంలో శక్తిపీఠాలకు జ్యోతిర్లింగాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. జ్యోతిర్లింగం అన్న శక్తి పీఠం అన్న దర్శించి తరించేవారు ఎందరో. ఖండాంతరాలు దాటి వీటి దర్శనం కోసం లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు. అలాంటి శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలలో ప్రముఖమైనది శ్రీశైలం అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు ఒకే ప్రాంగణంలో ఉండడమే.

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Dec 24, 2024 | 11:58 AM

Share
Srisailam Temple

Srisailam Temple

1 / 8
శ్రీశైలం ఈవోగా రామారావు ఉన్నప్పుడు 2022 లో శ్రీశైలంలో ఉన్న పంచ మఠాల జీర్నోద్దారణ పనులు చేపట్టారు. అందులో ఒకటైన ఘంటా మఠం దగ్గర జీర్ణోదారణ పనులు చేపట్టారు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా చుట్టూ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పనులు చేపట్టారు.

శ్రీశైలం ఈవోగా రామారావు ఉన్నప్పుడు 2022 లో శ్రీశైలంలో ఉన్న పంచ మఠాల జీర్నోద్దారణ పనులు చేపట్టారు. అందులో ఒకటైన ఘంటా మఠం దగ్గర జీర్ణోదారణ పనులు చేపట్టారు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా చుట్టూ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పనులు చేపట్టారు.

2 / 8

ఈ పనులలోనే బంగారు వెండి నాణేలతో పాటు 20 సెట్ల(72) రాగి శాసనాలు లభించాయి. వీటిని అందరి సమక్షంలో పురావస్తు శాఖ అధికారులకు అప్పగించారు శ్రీశైలం ఆలయ అధికారులు. వీటిపై పురావస్తు శాఖ సుదీర్ఘ అధ్యయనం చేసింది.

ఈ పనులలోనే బంగారు వెండి నాణేలతో పాటు 20 సెట్ల(72) రాగి శాసనాలు లభించాయి. వీటిని అందరి సమక్షంలో పురావస్తు శాఖ అధికారులకు అప్పగించారు శ్రీశైలం ఆలయ అధికారులు. వీటిపై పురావస్తు శాఖ సుదీర్ఘ అధ్యయనం చేసింది.

3 / 8
జిల్లాలో శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేస్తున్న సమయంలో లభ్యమైన పురాతన (తామ్ర) రాగిరేకులపై పలు శాసనాలున్నట్లు పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు

జిల్లాలో శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేస్తున్న సమయంలో లభ్యమైన పురాతన (తామ్ర) రాగిరేకులపై పలు శాసనాలున్నట్లు పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు

4 / 8

సుమారు 3 ఏళ్ల కిందట పంచమటాల పునరుద్ధరణ పనులు చేపట్టగా, అప్పట్లో 20 సెట్ల రాగి రేకులు (మొత్తం 72), కొన్ని బంగారు నాణేలు దొరికాయి వాటిని పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, వాటిలోని సమాచారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పరిశోధించారు.

సుమారు 3 ఏళ్ల కిందట పంచమటాల పునరుద్ధరణ పనులు చేపట్టగా, అప్పట్లో 20 సెట్ల రాగి రేకులు (మొత్తం 72), కొన్ని బంగారు నాణేలు దొరికాయి వాటిని పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, వాటిలోని సమాచారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పరిశోధించారు.

5 / 8
12-16 శతాబ్దాల నాటివిగా భావిస్తున్న ఈరాగి రేకులపై తెలుగు, సంస్కృతం, ఒడియా, కన్నడ భాషల్లో రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర చక్రవర్తులు కొన్ని శాసనాలు రాయించినట్లు తేల్చారు శ్రీశైలం ఆలయ చరిత్రకు ఇవి కీలక ఆధారాలుగా చెబుతున్నారు.

12-16 శతాబ్దాల నాటివిగా భావిస్తున్న ఈరాగి రేకులపై తెలుగు, సంస్కృతం, ఒడియా, కన్నడ భాషల్లో రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర చక్రవర్తులు కొన్ని శాసనాలు రాయించినట్లు తేల్చారు శ్రీశైలం ఆలయ చరిత్రకు ఇవి కీలక ఆధారాలుగా చెబుతున్నారు.

6 / 8

ఆలయానికి దాతల వితరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు కూడా ఈ రాగి రేకులపై పొందుపరచారని ఈ కీలక ఆధారాలతో భారతీయ పురావస్తుశాఖ సంచాలకుడు (ఎపీగ్రఫీ) కె.మునిరత్నంరెడ్డి ఒక పుస్తకం రాశారు.

ఆలయానికి దాతల వితరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు కూడా ఈ రాగి రేకులపై పొందుపరచారని ఈ కీలక ఆధారాలతో భారతీయ పురావస్తుశాఖ సంచాలకుడు (ఎపీగ్రఫీ) కె.మునిరత్నంరెడ్డి ఒక పుస్తకం రాశారు.

7 / 8
ఈ పుస్తకాన్ని తెలుగు ఆంగ్ల భాషలలో 250 పేజీలతో  ముద్రిస్తున్నట్లు అతి త్వరలోనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నట్లు పురావస్తు శాఖ అధికారి మునిరత్నం తెలిపారు.

ఈ పుస్తకాన్ని తెలుగు ఆంగ్ల భాషలలో 250 పేజీలతో ముద్రిస్తున్నట్లు అతి త్వరలోనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నట్లు పురావస్తు శాఖ అధికారి మునిరత్నం తెలిపారు.

8 / 8
Follow Us
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం