Srisailam Temple: శ్రీశైలం ఘంటామఠం పునరుద్ధరణలో బయటపడిన రాగిరేకులపై శ్రీశైలం ప్రాశస్త్యం.. త్వరలో పుస్తక ఆవిష్కరణ
భారతదేశంలో శక్తిపీఠాలకు జ్యోతిర్లింగాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. జ్యోతిర్లింగం అన్న శక్తి పీఠం అన్న దర్శించి తరించేవారు ఎందరో. ఖండాంతరాలు దాటి వీటి దర్శనం కోసం లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు. అలాంటి శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలలో ప్రముఖమైనది శ్రీశైలం అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు ఒకే ప్రాంగణంలో ఉండడమే.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
