Mystery Temple: ఏపీలోని ఈ గుడిలో ఉన్న రాతి చేపకు జీవం వచ్చి ఈత కొడితే కలియుగాంతం..
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత పురాతన ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు దేవతల నిర్మాణం అని.. స్వయం భువులుగా స్వామీ వెలిసినట్లు చారిత్రక కథలు ద్వారా తెలుస్తూ ఉంటాయి. అంతేకాదు కొన్ని ఆలయాలు నేటికీ మానవ మేథస్సుకి, సైన్స్ కి సవాల్ విసురుతూనే ఉన్నాయి. మరికొన్ని దైవ ఘటనలతో నమ్మకాలతో ముడిపడి అందమైన శిల్పకళా సంపదతో అలరిస్తూ ఉంటాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం.. ఈ ఆలయంలోని చేపకు జీవం వస్తే కలియుగాంతం అట.. ఆంధ్రప్రదేశ్ లో ఆ ఆలయం ఎక్కడ ఉంది? విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
