గరుడ పురాణం ప్రకారం ఈ ఐదుగురితో కలిసి ఎన్నడూ భోజనం చేయవద్దు.. అలా తినడం వలన శరీరానికి తగిన ఫలం ఉండదట..
భోజనం అంటే సంపూర్ణ ఆహారం. జీవితంలో ముఖ్యమైన భాగం. రోజూతినే ఆహారంతో శరీరానికి కావలసిన విటమిన్స్, మినిరల్స్, కాలరీస్, కొవ్వు పదార్ధాలు ఇలా అన్నింటిని అందించే భోజనం. రోజు మన కుటుంబ సభ్యులతో, ఆఫీసులో కొలీగ్స్ మధ్య లేదా స్నేహితులతో కలిసి సంతోషంగా భోజనం తింటారు. అయితే మన శాస్త్ర పురాణాల ప్రకారం ఐదు మంది వ్యక్తులతో కలిసి కూర్చుని ఆహారాన్ని తినకూదట. ఇలా తినడం వలన తిన్న ఆహారం శరీరానికి మనసుకు తగిన ఫలాన్ని ఇవ్వదట. ఈ రోజు భోజనం చేయకూడని ఆ ఐదు మంది ఎవరో తెలుసుకుందాం..
Most Read Stories