Historical temples India: వనవాస సమయంలో పాండవులు నిర్మించిన శివాలయాలు.. పురాతన ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే..
త్రిమూర్తులలో లయకారుడు శివుడు.. కేవలం జలంతో అభిషేకం చేసినా కోరిన కోర్కెలు తీర్చే భోలాశంకరుడు. అటువంటి శివుడిని స్వయంగా విష్ణువు అవతారమైన రాముడు, కృష్ణుడు పూజించారు. అనేక శివాలయాలను ప్రతిష్టించారు. అనేకాదు మహాభారతంలో పాండవులు తమ 12 సంవత్సరాల వనవాస సమయంలో శివుడిని పూజించారు. తాము నివసించే ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్టించారు. ఈ రోజు మన దేశంలోని పాండవులు ప్రతిష్టించిన శివలింగాల గురించి .. వాటి ప్రాముఖ్యత గురించి ఈ రోజు తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
