AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం వండే ముందు ఇలా చేయండి.. బ్లడ్ షుగర్ పెరగదు.. బరువు కూడా తగ్గుతారు..!

సాధారణంగా మనం అన్నం వండేటప్పుడు బియ్యాన్ని కడిగి రైస్ కుక్కర్‌లో లేదా స్టవ్‌పై వండుకుంటాం. దీనికి బదులుగా, బియ్యం నానబెట్టి అన్నం వండడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇలా చేయటం వల్ల రక్తంలో చక్కెర పెరగకుండా నిరోధిస్తుంది. బరువును కూడా తగ్గిస్తుంది. బియ్యం నానబెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: May 21, 2024 | 8:18 PM

Share
మధుమేహం ఉన్నవారు అన్నం తినకూడదు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు షుగర్ లెవల్స్‌లో ఒక్కసారిగా స్పైక్‌ను కలిగిస్తాయి. అందుకే అన్నం తక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. బియ్యాన్ని నీటిలో నానబెట్టితినడం వల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సాధారణ చక్కెరలుగా మారతాయి. దీంతో త్వరగా జీర్ణమవుతాయి. ఇది కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మనం తీసుకునే ఆహారం నుండి కూడా పోషకాలు చక్కగా అందుతాయి.

మధుమేహం ఉన్నవారు అన్నం తినకూడదు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు షుగర్ లెవల్స్‌లో ఒక్కసారిగా స్పైక్‌ను కలిగిస్తాయి. అందుకే అన్నం తక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. బియ్యాన్ని నీటిలో నానబెట్టితినడం వల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సాధారణ చక్కెరలుగా మారతాయి. దీంతో త్వరగా జీర్ణమవుతాయి. ఇది కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మనం తీసుకునే ఆహారం నుండి కూడా పోషకాలు చక్కగా అందుతాయి.

1 / 5
నానబెట్టిన బియ్యంతో వండిన అన్నాన్ని తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మనం రోజూ చేసే పనులని ఈజీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా అందుతాయి. ఇది కాకుండా, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ప్రభావితమవుతుంది. ఆహారంలోని కార్బోహైడ్రేట్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచుతాయో GI కొలుస్తుంది

నానబెట్టిన బియ్యంతో వండిన అన్నాన్ని తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మనం రోజూ చేసే పనులని ఈజీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా అందుతాయి. ఇది కాకుండా, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ప్రభావితమవుతుంది. ఆహారంలోని కార్బోహైడ్రేట్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచుతాయో GI కొలుస్తుంది

2 / 5
అన్నం వండడానికి ముందు బియ్యం నానబెట్టడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. ఇలా వండిన అన్నం మధుమేహ వ్యాధిగ్రస్తులు తింటే ఆరోగ్యంపై ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. నానబెట్టిన బియ్యం ఉడికిస్తే అన్నం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పెరగదు.

అన్నం వండడానికి ముందు బియ్యం నానబెట్టడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. ఇలా వండిన అన్నం మధుమేహ వ్యాధిగ్రస్తులు తింటే ఆరోగ్యంపై ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. నానబెట్టిన బియ్యం ఉడికిస్తే అన్నం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పెరగదు.

3 / 5
సాధారణంగా కొంతమంది అన్నం తిన్న వెంటనే బరువు పెరుగుతారు. అందుకే చాలామంది అన్నం తినకుండా ఉంటారు. అన్నం వండే ముందు నానబెట్టడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. అంతేకాదు, నానబెట్టి బియ్యంతో వండడం వల్ల అన్నం ముద్దలా తయారు కాకుండా విడివిడిగా అవుతుంది.

సాధారణంగా కొంతమంది అన్నం తిన్న వెంటనే బరువు పెరుగుతారు. అందుకే చాలామంది అన్నం తినకుండా ఉంటారు. అన్నం వండే ముందు నానబెట్టడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. అంతేకాదు, నానబెట్టి బియ్యంతో వండడం వల్ల అన్నం ముద్దలా తయారు కాకుండా విడివిడిగా అవుతుంది.

4 / 5
నానబెట్టిన బియ్యంతో అన్నం వండితే మీకు సమయంతో పాటు గ్యాస్ కూడా ఆదా అవుతుంది. నానబెట్టి అన్నం వండటం వల్ల అన్నం కూడా ఎక్కువ అవుతుంది.

నానబెట్టిన బియ్యంతో అన్నం వండితే మీకు సమయంతో పాటు గ్యాస్ కూడా ఆదా అవుతుంది. నానబెట్టి అన్నం వండటం వల్ల అన్నం కూడా ఎక్కువ అవుతుంది.

5 / 5
Follow Us
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?