Visakhapatnam: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
బుధవారం విశాఖ తీరంలో జరగనున్న అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష-2026 నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖకు చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రుల, ఎంపీలు అధికారులు ఘన స్వాగతం పలికారు. అలాగే రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి నేవి అధికారులు ప్రత్యేక విందును ఇచ్చారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
