కడప ఎయిర్ పోర్ట్కు మహర్దశ.. న్యూ టెర్మినల్ భవనానికి పీఎం మోడీ శంకుస్థాపన..
కడప ఎయిర్ పోర్ట్కు మహర్దశ పట్టింది. మధ్యాహ్నం వరకు మాత్రమే విమానయాన సేవలను అందించిన కడప ఎయిర్ పోర్ట్ ఇకనుంచి రాత్రి పూట కూడా విమానయాన సర్వీసులను అందించనుంది. అందుకుగాను ఇప్పటికే రన్వేను పెంచడం దానికి సంబంధించి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసి రైతులందరికీ నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
