Pawan Kalyan: రోడ్డుపైనే పవన్ ‘ప్రజాదర్బార్’.. బాధితులతో ముచ్చటిస్తూ అర్జీలు స్వీకరించిన డిప్యూటీ సీఎం..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకొనేందుకు వచ్చిన వారిని చూశారు. వెంటనే కాన్వాయి ఆపి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకొని బాధితులతో మాట్లాడి అర్జీలు తీసుకున్నారు. కొన్ని అర్జీలకి సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
