కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం, అమరావతి ప్రాజెక్టులు, విభజన అనంతర పెండింగ్ అంశాలపై చర్చించారు. టీడీపీ ఎంపీలు కూడా ఆయనతో ఉన్నారు. కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
