PM Modi: కొత్త పార్లమెంట్ భవనంలో కలియతిరిగిన మోదీ.. ఇదిగో ఫోటోలు మీరు చూశారా..?
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు కొత్త పార్లమెంటు భవనం అవసరమని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తన పనిని ప్రారంభించింది. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ గురువారం ఆకస్మికంగా సందర్శించారు.
Most Read Stories