Pear Benefits: వర్షాకాలంలో చుట్టుముట్టే వ్యాధులకు చెక్‌ పెట్టాలంటే.. ఈ పండ్లు తింటే సరి!

వర్షాకాలంలో దొరికే పండ్లలో పియర్‌ పండ్లు ముఖ్యమైనవి. రోజూ పియర్‌ పండ్లు తినడం వల్ల శరీరంలోని అనేక వ్యాధులను నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ పియర్‌ పండుకి యాపిల్‌కి ఉన్నంత ప్రాచుర్యం లేదు. ఈ పండు కేవలం వర్షాకాలంలో మాత్రమే లభిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి రకరకాల..

|

Updated on: Jul 05, 2024 | 8:54 PM

వర్షాకాలంలో దొరికే పండ్లలో పియర్‌ పండ్లు ముఖ్యమైనవి. రోజూ పియర్‌ పండ్లు తినడం వల్ల శరీరంలోని అనేక వ్యాధులను నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

వర్షాకాలంలో దొరికే పండ్లలో పియర్‌ పండ్లు ముఖ్యమైనవి. రోజూ పియర్‌ పండ్లు తినడం వల్ల శరీరంలోని అనేక వ్యాధులను నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

1 / 5
ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ పియర్‌ పండుకి యాపిల్‌కి ఉన్నంత ప్రాచుర్యం లేదు. ఈ పండు కేవలం వర్షాకాలంలో మాత్రమే లభిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి రకరకాల ప్రయోజనాలు కలుగుతాయి.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ పియర్‌ పండుకి యాపిల్‌కి ఉన్నంత ప్రాచుర్యం లేదు. ఈ పండు కేవలం వర్షాకాలంలో మాత్రమే లభిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి రకరకాల ప్రయోజనాలు కలుగుతాయి.

2 / 5
 పియర్ పండు బరువు తగ్గడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, శరీరంలో ఐరన్ లోపాన్ని సరిచేసి మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పియర్‌ పండ్లలో 'ఆంథోసైనిన్' అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును సురక్షితంగా తినవచ్చు.

పియర్ పండు బరువు తగ్గడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, శరీరంలో ఐరన్ లోపాన్ని సరిచేసి మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పియర్‌ పండ్లలో 'ఆంథోసైనిన్' అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును సురక్షితంగా తినవచ్చు.

3 / 5
పియర్ పండ్లను బేరిపండ్లు అని కూడా అంటారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగదు. ఈ పండు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి పియర్స్ రోజూ తినడం గుండెకు మేలు చేస్తుంది.

పియర్ పండ్లను బేరిపండ్లు అని కూడా అంటారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగదు. ఈ పండు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి పియర్స్ రోజూ తినడం గుండెకు మేలు చేస్తుంది.

4 / 5
పియర్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. పియర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి. బరువు తగ్గడంలో పియర్ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఫైబర్-రిచ్ గా ఉండే పియర్‌ పండ్లు అధిక సమయం కడుపుని నిండుగా ఉంచుతుంది. జీవక్రియ రేటును పెంచడం ద్వారా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈ పండును రోజూ తినవచ్చు.

పియర్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. పియర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల మలబద్ధకం సమస్యలు దూరమవుతాయి. బరువు తగ్గడంలో పియర్ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఫైబర్-రిచ్ గా ఉండే పియర్‌ పండ్లు అధిక సమయం కడుపుని నిండుగా ఉంచుతుంది. జీవక్రియ రేటును పెంచడం ద్వారా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈ పండును రోజూ తినవచ్చు.

5 / 5
Follow us