భారీ స్క్రీన్పై వేదమంత్రాలు.. అమెరికాలో ఉంగరాలు మార్చుకున్న జంట.. వైరల్ స్టోరీ!
ప్రస్తుతం అంతా ఆన్లైన్ మయమైంది. వివాహా నిశ్చితార్థాలు కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. అమెరికాలోని విస్కాన్షిన్ స్టేట్లో నూతన జంట ఉండగా కర్నూలు నుంచి తల్లిదండ్రులు గ్రాండ్ ఎంగేజ్మెంట్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో హెల్త్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న టి. గోవిందస్వామి శివశ్యామల కుమారి దంపతుల కుమార్తె మేఘన అమెరికాలో సైంటిస్టుగా పనిచేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
