Telangana:హెల్మెట్ వేసుకుని విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు.. ఇంతకు విషయం ఏంటంటే..
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ కారాల్యయాలకు జబ్బు చేసింది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పెచ్చులూడుతూ, గోడల నుంచి చెట్లు పెరిగి గోడలు బీటలు వారుతున్నాయి. బోథ్ తహసీల్దార్ కార్యాలయం పరిస్థితి మరింత దారుణంగా మారింది. శిథిలావస్థకు చేరిన కార్యాలయాల్లో విధులు నిర్వహించాలంటే సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. ప్రస్థుత పరిస్థితికి అద్దం పట్టేలా స్థానికులు, ఉద్యోగులు వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
