AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ తప్పు వల్లే అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయా.. ఇన్నాళ్ళకు బయటపడ్డ నమ్మలేని నిజాలు

మనం తినే అన్ని ఆహారాలు తినగానే వెంటనే అరగవు. వాటిలో కొన్ని సమయం పడతాయి మరి, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ తిన్నప్పుడు అవి జీర్ణం కాక ఎన్నో సమస్యలు వస్తాయి. దీంతో, ఇక రోజుకొక రకమైన సమస్యతో హాస్పిటల్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి తినే ఫుడ్స్ లో వీటిని చేర్చుకోండి.

Prasanna Yadla
|

Updated on: Feb 26, 2026 | 11:04 AM

Share
ఈ బిజీ లైఫ్ లో ఎంతో మంది ఫుడ్ వండుకుని తినడమే మానేశారు. బయట జంక్ ఫుడ్స్ మీదే ఆధారపతున్నారు. వీటి వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది.

ఈ బిజీ లైఫ్ లో ఎంతో మంది ఫుడ్ వండుకుని తినడమే మానేశారు. బయట జంక్ ఫుడ్స్ మీదే ఆధారపతున్నారు. వీటి వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది.

1 / 5
ఇంకొందరైతే మధ్యాహ్నం అయితే చాలు ఫాస్ట్ ఫుడ్స్ తింటారు. ఇవి మనల్ని ఆరోగ్యం విషయంలో ఎంత వెనుకకు లాగుతున్నాయో మనకీ తెలీడం లేదు. వీటిని తినడం వలన  గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

ఇంకొందరైతే మధ్యాహ్నం అయితే చాలు ఫాస్ట్ ఫుడ్స్ తింటారు. ఇవి మనల్ని ఆరోగ్యం విషయంలో ఎంత వెనుకకు లాగుతున్నాయో మనకీ తెలీడం లేదు. వీటిని తినడం వలన గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

2 / 5
చికెన్: ఆదివారం వస్తే చాలు చికెన్ లేనిదే ముద్ద దిగదు. వీటిని తినడం కొంతవరకు మంచిది కానీ, నష్టాలు కూడా ఉన్నాయి. మసాలా ఫుడ్స్ ఎక్కువగా తినడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు.

చికెన్: ఆదివారం వస్తే చాలు చికెన్ లేనిదే ముద్ద దిగదు. వీటిని తినడం కొంతవరకు మంచిది కానీ, నష్టాలు కూడా ఉన్నాయి. మసాలా ఫుడ్స్ ఎక్కువగా తినడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు.

3 / 5
మనం తీసుకునే ఫుడ్స్ లో పీచు పదార్థం  ఉండేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇవి మనం తిన్న ఆహారాలను సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. మీ రోజూవారి డైట్ లో వీటిని చేర్చుకుంటే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా ఉంటాయి.

మనం తీసుకునే ఫుడ్స్ లో పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇవి మనం తిన్న ఆహారాలను సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. మీ రోజూవారి డైట్ లో వీటిని చేర్చుకుంటే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా ఉంటాయి.

4 / 5
మనిషి రోజులో 30 నుంచి 35 గ్రాముల పీచు ఉండే ఆహారాలను తీసుకోవాలి. మీరు తినే ఫుడ్స్ లో కూరగాయలు, ఆకుకూరలను చేర్చుకుంటే చాలు. మళ్ళీ దీని కోసం సెపరేట్ డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

మనిషి రోజులో 30 నుంచి 35 గ్రాముల పీచు ఉండే ఆహారాలను తీసుకోవాలి. మీరు తినే ఫుడ్స్ లో కూరగాయలు, ఆకుకూరలను చేర్చుకుంటే చాలు. మళ్ళీ దీని కోసం సెపరేట్ డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow Us