IND vs ENG: ఇంగ్లీషోళ్లపై రెండో డబుల్ సెంచరీ.. కట్చేస్తే.. 90 ఏళ్లలో ఎవరూ చేయని రికార్డులో జైస్వాల్..
Yashasvi Jaiswal Records: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 214 పరుగులు చేసింది. ఈ అద్భుతమైన బ్యాటింగ్తో భారత్ 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్పై జైస్వాల్కు ఇది రెండో డబుల్ సెంచరీ, తద్వారా చరిత్ర సృష్టించాడు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
