WPL 2024: డబ్ల్యూపీఎల్లో కొత్త చరిత్ర లిఖించిన ఆర్సీబీ స్పిన్నర్.. తొలి బౌలర్గా భారీ రికార్డ్..
Asha Sobhana: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లోని 2వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) థ్రిల్లింగ్ విజయంతో శుభారంభం చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో యూపీ వారియర్స్తో జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు కేవలం 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. అయితే, ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఆశా 22 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి, ప్రత్యేక జాబితాలో చోటు దక్కించుకుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
