AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TNPL 2024: టీఎన్‌పీఎల్ వేలంలో రికార్డులు బ్రేక్.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్..

Sai Kishore: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న సాయి కిషోర్ రూ. 3 కోట్లు చెల్లించనుంది. ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ యాక్షన్ లోనూ ఈ యువ లెఫ్టార్మ్ ఆల్ రౌండర్ భారీ మొత్తానికి వేలంలో దక్కించుకున్నాడు. దీంతో టీఎన్‌పీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు.

TNPL 2024: టీఎన్‌పీఎల్ వేలంలో రికార్డులు బ్రేక్.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్..
తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 8వ ఎడిషన్ వేలం ప్రక్రియలో టీమిండియా ఆటగాడు సాయి కిషోర్ రికార్డు మొత్తానికి అమ్ముడుపోయాడు. రూ.3 లక్షల ప్రాథమిక ధరతో కనిపించిన యువ లెఫ్టార్మ్ ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేసేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి.
Venkata Chari
|

Updated on: Feb 07, 2024 | 3:38 PM

Share