బ్యాచిలర్ లైఫ్కు బైబై చెప్పనున్న మరో టీమిండియా క్రికెటర్.. మిథాలీ మెడలో మూడు మూళ్లు వేయనున్న శార్దూల్
ఎల్ రాహుల్, అక్షర్ పటేల్ తర్వాత ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ కూడా బ్యాచిలర్ లైఫ్కు బైబై చెప్పనున్నాడు. ఈ టీమిండియా ఆల్రౌండర్ ఫిబ్రవరి 27న మిథాలీ పారుల్కర్ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. నవంబర్ 2021లో శార్దూల్, మిథాలీ నిశ్చితార్థం చేసుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
