AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2024: 10 ఫోర్లు, 3 సిక్సర్లతో లేడీ కోహ్లీ ఊచకోత.. బెంగళూరులో బౌండరీల వర్షం..

WPL 2024: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో RCB వర్సెస్ UP వారియర్స్ మధ్య జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్‌లో RCB కెప్టెన్ స్మృతి మంధాన మరో తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టును భారీ స్కోర్‌కు నడిపించింది. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు 3 సిక్సులతో యూపీ బౌలర్లను చిత్తుగా బాదేసింది.

Venkata Chari
|

Updated on: Mar 05, 2024 | 1:30 AM

Share
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో RCB వర్సెస్ UP వారియర్స్ మధ్య జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్‌లో RCB కెప్టెన్ స్మృతి మంధాన మరో తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టును భారీ స్కోర్‌కు నడిపించింది.

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో RCB వర్సెస్ UP వారియర్స్ మధ్య జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్‌లో RCB కెప్టెన్ స్మృతి మంధాన మరో తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టును భారీ స్కోర్‌కు నడిపించింది.

1 / 6
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కెప్టెన్ స్మృతి, ఓపెనర్లుగా రంగంలోకి దిగిన మేఘనలు తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మేఘన 21 బంతుల్లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కెప్టెన్ స్మృతి, ఓపెనర్లుగా రంగంలోకి దిగిన మేఘనలు తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మేఘన 21 బంతుల్లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.

2 / 6
ఆ తర్వాత ఎల్లిస్ పెర్రీ కెప్టెన్ స్మృతికి మద్దతుగా నిలిచి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ స్మృతి మంధాన కేవలం 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది.

ఆ తర్వాత ఎల్లిస్ పెర్రీ కెప్టెన్ స్మృతికి మద్దతుగా నిలిచి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ స్మృతి మంధాన కేవలం 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది.

3 / 6
అర్ధ సెంచరీ తర్వాత స్మృతి మైదాన్‌పై మరిన్ని బౌండరీలు బాదింది. చివరగా స్మృతి మరో సెంచరీని కోల్పోయింది. 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. దీని ద్వారా ఆమె ఆరెంజ్ క్యాప్‌ను కూడా క్లెయిమ్ చేసింది.

అర్ధ సెంచరీ తర్వాత స్మృతి మైదాన్‌పై మరిన్ని బౌండరీలు బాదింది. చివరగా స్మృతి మరో సెంచరీని కోల్పోయింది. 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. దీని ద్వారా ఆమె ఆరెంజ్ క్యాప్‌ను కూడా క్లెయిమ్ చేసింది.

4 / 6
ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసింది. కానీ, ఆ జట్టు గెలవలేకపోయింది.

ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసింది. కానీ, ఆ జట్టు గెలవలేకపోయింది.

5 / 6
చివరకు ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. దీంతో యూపీ వారియర్స్ 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

చివరకు ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. దీంతో యూపీ వారియర్స్ 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

6 / 6
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి