3.3 ఓవర్లలో 4 వికెట్లు.. బౌలింగ్తో షాకిస్తోన్న ఆర్సీబీ బ్యూటీ.. హీరోయిన్లకే అసూయ పుట్టిస్తోన్న అందం.. ఎవరీ శ్రేయాంక?
RCB Shreyanka Patil: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్లో శ్రేయాంక పాటిల్ 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. చివరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మాగ్ లానింగ్ (23), మిన్ను మణి (5), అనురాధ రెడ్డి (10), తానియా భాటియా (0)లను శ్రేయంక పాటిల్ అవుట్ చేసింది. విరాట్ కోహ్లీని తన రోల్ మోడల్గా భావించే, ఈ ఆర్సీబీ ప్లేయర్.. ఎవరంటూ సోషల్ మీడియాలో తెగ శోధిస్తున్నారు. ఆమె ప్రొఫైల్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
