PBKS Vs DC: 33 సిక్సర్లు, 47 ఫోర్లతో ఊహకందని ఊచకోత.! వెంట్రుక పీకలేరంటూ సర్పంచ్ సాబ్ ఊదిపడేశాడుగా
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగులు చేసినా, పంజాబ్ కింగ్స్ ఆ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. కేఎల్ రాహుల్ 152 పరుగులు చేసినప్పటికీ, పంజాబ్ బ్యాటర్ల సమిష్టి పోరాటంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్గా రికార్డులకు ఎక్కింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
