ఏరికోరి తెచ్చుకుంటే.. చెన్నైకి తలనొప్పిలా తయారైన శాంసన్.. స్కోర్లు చూస్తే సిగ్గుపడాల్సిందే..?
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన చెన్నై, నేడు సొంతగడ్డపై పంజాబ్తో తలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కేకు మంచి ఆరంభం లభించలేదు. సంజు సామ్సన్ (7 పరుగులు) మరోసారి పేలవ ప్రదర్శన చేసి తొలి వికెట్ కోల్పోయాడు. దీంతో, సీఎస్కే 14 పరుగులకే తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
