IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటాడా.. సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే?
IPL 2025: IPL 2025 కోసం మెగా వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ వేలానికి ముందు ఒక్కో జట్టు నలుగురు నుంచి ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈ వేలానికి ముందు రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి తప్పుకుంటాడని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
