IPL 2023: ఐపీఎల్ చరిత్రలో నలుగురే.. 99 పరుగులతో నాటౌట్గా నిలిచిన ప్లేయర్లు వీరే..
భాగ్యనగరం వేదికగా ఆదివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో శిఖర్ ధావన్ 99 పరుగుల వద్ద నాటౌట్గా నిలిచాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టీమ్ ఇన్నింగ్స్ ముగిసిపోవడంతో ధానవ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
Most Read Stories