IND vs PAK: కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. రైనా, సిద్ధూను దాటేసి ప్రథమ స్థానంలో నిలిచిన విరాట్..
IND vs PAK: భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది. భారత్ ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ 56, శుభమాన్ గిల్ 58, విరాట్ కోహ్లీ 122*, కేఎల్ రాహుల్ 111* పరుగులు, కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో పాక్ ప్లేయర్లు మర్చిపోలేనిని విధంగా ప్రత్యర్థి జట్టును ఓడించారు. ఇక ఈ మ్యాచ్లో అత్యధిక పరుగులతో పాటు అజేయంగా 77వ సెంచరీని పూర్తి చేసుకున్న కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ను గెలుచుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ ఆసియా కప్లో భారత్ తరఫున ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. అదేమిటంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5