IND vs WI: టీ20 క్రికెట్లో లేడీ కోహ్లీ దూకుడు.. ప్రపంచ రికార్డ్నే మడతెట్టేసిందిగా..
Smriti mandhana: వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. వెస్టిండీస్తో జరిగిన ఈ సిరీస్లో స్మృతికి ఇది వరుసగా మూడో అర్ధశతకం. దీని ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన తొలి మహిళా క్రికెటర్గా స్మృతి ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
